అయ్యప్పస్వామి దేవస్థానంలో కేరళ తాంత్రిక్ 1 డిసెంబరు, శుక్రవారం - ఒడిసి ఎం కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవస్థానంలో ఈరోజు అఖిల భారత అయ్యప్ప సంఘం సారథ్యం ప్రత్యేక పూజ జరిగింది. శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవస్థానానికి కేరళ నుంచి విచ్చేసిన తాంత్రిక పూజారులు అఖిల భారత అయ్యప్ప సంఘం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వాములు అందరూ పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి సేవలో పాత్రులయ్యారు.