రక్త నమూనా సర్వే చేపట్టిన వైద్య బృందం 30 జనవరి, మంగళవారం - ఓడిచెరువు- మండల సచివాలయం ఒకటవ కేంద్రం పరిధిలో బీసీ కాలనిలో మండల ప్రాధమిక ఆరోగ్య వైద్యాధికారి కమల్ ఆధ్వర్యంలో రక్త నమూనా ఇఎల్ఎఫ్ సర్వే నిర్వహించారని తెలిపారు.పిహెచ్ఎన్ డిల్షాద్, ఎంపీహెహెచ్ఎస్ఎఫ్ విజయమ్మ, ఎంపీహెహెచ్ఎస్ ఎం.మురళీధరన్, ఎంపీహెచ్ఏ మలేష్,సచివాలయం ఆరోగ్య,అశా కార్యకర్తలు, కదిరి సబ్ యూనిట్ ఎం.ఎస్యూ ఓ దేవ్లా నాయక్,ఎంపీహెహెచ్ ఎస్ శశిధర్ తదితరులు పాల్గోని రక్త పరీక్షల నమూనా సర్వే నిర్వహించారని తెలిపారు.శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు,పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ స్థానిక అధికారులతో కలసి గోరంట్ల మండలంలో మంగళవారం రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా న్యూ మాంటిసోరి పాఠశాలలోని రిసెప్షన్ సెంటర్,కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్ల కొరకు గదులను పరిశీలించారు(విజయస్వప్నం.నెట్, రిపోర్టర్)ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమితులైనా మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎం.ఎం.పళ్ళo రాజుని గౌరవ పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపినట్లు కదిరి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ మంగళవారం విజయస్వప్నం. నెట్ విలేకరికి తెలిపారు(విజయస్వప్నం రిపోర్టర్,కదిరి)