చిరస్మరణీయమైన విజయం అందుకున్న భరత్ సౌత్ ఆఫ్రికా పై 2 -1 తేడాతో సిరీస్ విజయం 22 డిసెంబరు, శుక్రవారం - బోలాండ్ పార్క్ - దక్షిణాఫ్రికా సొంతగడ్డపై యువ భారత జట్టు మెరుగ్గా ఆడి గెలిచి చిరస్మరణీయమైన సిరీస్ విజయాన్ని అందుకున్నారు. వారు చివరిసారి దక్షిణాఫ్రికాలో ODI సిరీస్ ఆడినప్పుడు 3-0 తేడాతో ఓడిపోయారు, ఇప్పుడు ఇది ఒక తీపి ప్రతీకారంలా మిగిలిపోతుంది. . బోలాండ్ పార్క్లో 10 మ్యాచ్ లలో ప్రోటీస్కు ఇది రెండవ ఓటమి, మరొకటి 2013లో కివీస్తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది.బోలాండ్ పార్క్ - దక్షిణాఫ్రికా సొంతగడ్డపై యువ భారత జట్టు మెరుగ్గా ఆడి గెలిచి చిరస్మరణీయమైన సిరీస్ విజయాన్ని అందుకున్నారు. వారు చివరిసారి దక్షిణాఫ్రికాలో ODI సిరీస్ ఆడినప్పుడు 3-0 తేడాతో ఓడిపోయారు, ఇప్పుడు ఇది ఒక తీపి ప్రతీకారంలా మిగిలిపోతుంది. . బోలాండ్ పార్క్లో 10 మ్యాచ్ లలో ప్రోటీస్కు ఇది రెండవ ఓటమి, మరొకటి 2013లో కివీస్తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది.అయితే, మాన్ అఫ్ ది మ్యాచ్ - సంజు శాంసన్ 108 (114 ), మాన్ అఫ్ ది సిరీస్ - అర్షదీప్ సింగ్ ప్రారంభంలో భారత బౌలర్లు చాలా బౌండరీలు సమర్పించుకున్నారు. అర్ష్దీప్ సింగ్ ఎండ్లను మార్చిన తర్వాత మొదట రీజా హెండ్రిక్స్ వికెట్ తీసాడు. ఆ తర్వాత భారత బౌలర్లు కొంత స్థాయి నియంత్రణతో బౌలింగ్ చేస్తూ దక్షిణ ఆఫ్రికా బాట్స్మన్ ను కట్టడి చేశారు. తరువాత అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ల స్పిన్ ద్వయం ప్రత్యర్థి బ్యాటర్లను నియంత్రించారు. అర్ష్దీప్ లోయర్ ఆర్డర్ను ఫోర్-ఫెర్తో గెలుపుకు బాటలు వేయగా, సుందర్,అవేష్ ఖాన్ రెండు వికెట్లతో, అక్షర్ ముఖేష్ లు చెరో వికెట్ తీశారు.