తోలి వన్డేలోనే అజేయ శతకం భారత్ తరపున మొదటి అరంగేట్ర శతకం చేసిన రాహుల్ జింబాంబ్వె పై మొదటి వన్డేలో రాణించిన రాయుడు, బౌలర్లు 12 జూన్, ఆదివారం తోలి మ్యాచ్ లోనే శతకంతో అదరగొట్టిన కే.ఎల్ రాహుల్జాతీయం - స్పోర్ట్స్ - వన్డేలొ అరంగేట్రం చేసి శతకం చేసిన మొదటి భారత బ్యాట్సమెన్ కె.ఎల్ రాహుల్. సిక్స్ తొ ఈ మైలురాయిని అందుకోవడం విషేశం. మరో ఓపెనర్ అరంగేట్ర ఆటగాడు కరుణ్ నాయర్(7) తక్కువ స్కోరుకే అవుటయినప్పటికీ, వన్ డవున్ లో వచ్చిన అంబటి రాయుడు కె.ఎల్ రాహుల్ కు జతగా నిలిచి, సమయోచితంగా ఆడీ అర్ద సెంచరీతో జింబాంబ్వె పై సీరీస్ లొ మొదటి విజయాన్ని అందించాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వె జట్టు, భారత బౌలర్ల ధాటికి 168 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లంతా కొత్తకుర్రాళ్లయిలప్పటికీ సమిస్టిగా రాణించి జింబాబ్వె జట్టుని తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగారు.జింబాంబ్వె బ్యాట్సమెన్స్ ను కోట్టడి చేసిన భారత యువబౌలర్లుస్కోరు తక్కువే అయినప్పటికీ రికార్డులు నమోదయ్యాయి. అరంగేట్రంలోనే సిక్స్ తో సెంచురి చేసిన కె.ఎల్. రాహుల్. 29వ మ్యాచ్ ఆడుతున్న అంబటి రాయుడు వేగంగా వెయ్యి పరుగులు చేరుకున్న భారత బ్యాట్సమన్ లో నాల్గవవాడు.