సజావుగా సాక్షర భారత్ పరీక్షలు 23 ఆగస్టు, ఆదివారంఅనంతపురం - ఓబులదేవరచెరువు - మండలంలో 13 గ్రామ పంచాయితిల్లో ఆదివారం వయోజకులకు సక్షర భారత్ అభ్యాసకుల పరీక్షలు ఎంపిడిఒ పర్యావేక్షణలో నిర్వహంచినట్లు మండల కొ-ఆర్డినేటర్ వెంకటరమణ నాయక్ తెలిపారు. 13 కేంద్రాలలో 982 మంది అభ్యాసకులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. డిడి బోదరావు పరీక్ష కేంద్రాలను పరిశీలించి సంత్రుప్త వ్యక్తపరుస్తూ చదువుకి వయసుతో పరిమితం లేదని ప్రతి ఒక్కరు అక్షర జ్ఞానం అలవరుచుకోవాలని కోరారు.