నూతన ఎపి రైతు సంఘం కమిటి ఎంపిక 23 ఆగస్టు, ఆదివారం అనంతపురం - ఓబులదేవరచెరువు - మండల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన కమిటి ఆదివారం పుట్టపర్తి డివిజన్ కార్యదర్శి గౌడ్ పెద్దన్న ఆద్వర్యంలో ఎంపిక చేసినట్లు మండల సిపిఎం రైతుసంఘం నాయకులు రమణ, శ్రీరాములు తెలిపారు నూతన కమిటి అధ్యక్షులుగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా కిష్టప్ప, రామిరెడ్డి, రాజారెడ్డి కార్యదర్శి తిమ్మారెడ్డి సహయ కార్యదర్శి టి.వెంకటరమణలను ఎంపిక చేయగా సభ్యలు అంజినప్ప, వెంకటరమణ, చిన్నప్ప, పెద్దయ్య, జయరాం, రమణ, బావయ్య, రంగయ్య, అమీర్ సాబ్ లతో పాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు తెలిపారు.