శాటిలైట్ ద్వారా భూసేకరణ 14 ఆగస్టు, శుక్రవారం శాటిలైట్ ద్వారా పరిశీలీస్తున్న ద్రుశ్యం.అనంతపురం - ఓబులదేవరచెరువు - మండల తహసిల్దారు కార్యాలయంలో శుక్రవారం అటవీశఖ అధికారి సాంబశివాచారి, సహాయాధికారులు రామాంజిరెడ్డి, నీలవేణిలు రాజధాని నుండి వచ్చిన ఇంజనీర్ల సమక్షంలో శాటిలైట్ ద్వారా అటవి, కొండగుట్టలను పరిశీలించి, భూసేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.