మీ ఇంటికి మీ భూమి ప్రారంభం.. 11 ఆగస్టు, మంగళవారం అనంతపురం - ఓబులదేవరచెరువు - మండల పరిధిలోని టి కుంట్లపల్లి గ్రామంలో సోమవారం తహసిల్దార్ మోహన్ దాస్ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ భూమి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు ముందుగ అయన ఆయనతో పాటు వి అర్ వో కదిరప్ప సిబ్బంది ఎస్.సి కాలనీ, బి.సి కాలనీ లో మీ ఇంటికి మీభూమి ఫై అవగాహన కలిగించారు అనతరం గ్రామ పంచాయతి కార్యాలయం లో రైతుల సమక్షం లో సమావేశం ఏర్పాటు చేయగా సర్పంచ్ శ్రీదేవి ఏం.పీ.పీ ఇస్మాయిల్, ఎం.పీ.టి.సి శంకర్ నాయుడు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. రైతుల నుంచి భూముల వివరాలు సేకరించి 39 అర్జీలు స్వీకరించారు.